BREAKING: జమ్మూ కశ్మీర్లో ఇద్దరు టెర్రరిస్టులు హతం
జమ్మూకశ్మీర్ బండిపొరా జిల్లాలో LoC వెంట గురువారం ఎన్కౌంటర్ జరిగింది. చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను ఇండియన్ ఆర్మీ హతమార్చింది. బండిపొరాలోని గురెజ్ సెక్టార్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆపరేషన్ 'నౌషెరా నార్ IV'లో విజయం సాధించామని సైన్యం తెలిపింది.