Suresh Raina : సురేష్ రైనాకు బిగ్ షాక్.. ఈడీ సమన్లు!
టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు బిగ్ షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసుకు సంబంధించి రేపు విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది.
టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు బిగ్ షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసుకు సంబంధించి రేపు విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పేసర్ యష్ దయాల్ రేప్ ఆరోపణలు ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా అతనిపై ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ నిషేధం విధించినట్లుగా తెలుస్తోంది.
క్రికెటర్ జోస్ బట్లర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అతని తండ్రి జాన్ బట్లర్ కన్నుమూశారు. ఈ విషయాన్ని బట్లర్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. రెస్ట్ ఇన్ పీస్ డాడ్.. మీరు నాకు ఇచ్చిన ప్రతిదానికీ ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశాడు.
ఒక యువకుడికి విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ నుండి ఫోన్ కాల్స్ వచ్చాయి. అయితే దీని వెనుక ఓ ఆస్తికరమైన కథనం దాగి ఉంది. ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జిల్లాకు చెందిన మనీష్ అనే 21 ఏళ్ల యువకుడు ఇటీవల ఒక కొత్త సిమ్ కార్డును కొనుగోలు చేశాడు
టీ20, టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు త్వరలోనే వన్టేలకు కూడా వీడ్కోలు పలికే అవకాశం ఉంది. చూస్తుంటే 2027 క్రికెట్ ప్రపంచ కప్ ఆడాలనే వారి కల నెరవేరకపోవచ్చు. వీరిద్దరూ వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకునే అవకాశం ఉంది.
ప్రస్తుత భారత కెప్టెన్ శుభ్ మన్ గిల్ జెర్సీ అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయింది. మిగతా అందరి ఆటగాళ్ళకంటే ఎక్కువగా వేలంలో నిలిచింది. గిల్ జెర్సీ రూ.5 లక్షల 41 వేలకు అమ్ముడుపోయింది.
ఇంగ్లాండ్ తో టీమ్ ఇండియా టెస్ట్ సీరీస్ సమం చేసిన సందర్భంగా సీనియర్ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ ఎవరి కోసమూ ఆగదని, ఎవరూ ఆపలేరని కామెంట్ చేశారు.
ప్రస్తుతం టీమ్ ఇండియాలో చాలా మంది వర్క్ లోడ్ అంటూ కొన్ని మ్యాచ్ లు ఆడకుండా తప్పించుకుంటున్నారు. దీని ప్రభావం జట్టు పెర్ఫామెన్స్ మీద బాగా పడుతోంది. అందుకే ఇక ఈ విధానానికి స్వస్తి చెప్పాలనుకుంటోంది బీసీసీఐ.