IND Vs ENG: 4వ టెస్ట్ రబస.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులపై కన్నేసిన రిషబ్ పంత్
మాంచెస్టర్ 4వ టెస్ట్లో పంత్ ముందు పలు రికార్డులు ఉన్నాయి. కేవలం 40 పరుగులు చేస్తే అతడు భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న అరుదైన రికార్డును బ్రేక్ చేసినవాడవుతాడు. ఇదే మ్యాచ్లో 118 పరుగులు చేస్తే, కోహ్లీ రికార్డును కూడా బ్రేక్ చెసే ఛాన్సుంది.