China vs India : భారత్ను కవ్విస్తున్న చైనా..సరిహద్దుల వెంట కీలక ప్రాజెక్టుల నిర్మాణం
భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ చైనా కవ్వింపులు ఆపడం లేదు. భారత సరిహద్దుల వెంట వరుసగా వివాదస్పద నిర్మాణాలు చేపడుతూనే ఉంది. ఇప్పటికే టిబెట్లోని యార్లంగ్ జాంగ్బో (బ్రహ్మపుత్ర) నదిపై ప్రపంచంలోనే అత్యంత భారీ నిర్మాణాన్ని చేపట్టింది.