Maoist: మావోయిస్టులకు బిగ్ షాక్..మరో 13 మంది కీలక నేతలు!
మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో 13 మంది నక్సల్స్ లొంగిపోయారు. వీరిలో 8 మంది మహిళలున్నట్లు పోలీసులు తెలిపారు.
మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో 13 మంది నక్సల్స్ లొంగిపోయారు. వీరిలో 8 మంది మహిళలున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం నెతన్యాహుకు కలిసివచ్చింది. ఈ యుద్ధం ఆయన పొటిటికల్ లైఫ్లైన్ అని కొందరు అభిప్రాయపడుతున్నాయి. ఇజ్రాయిల్లో నెల రోజుల క్రితం పరిస్థితిలో వేరాలా ఉండేది. ప్రధాని బెంజమిన్ నెతాన్యహుపై ప్రజల్లో విపరీతమైన వివక్ష ఉండేది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. ప్రెసిడెంట్ ఎలక్షన్ కోసం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పార్టీ అధిష్టానం ప్రకటించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. కవిత పీఏకు సంబంధించిన పలు ఆడియో రికార్డింగ్స్ బయటపడ్డట్లు వెల్లడించిన సిట్ అధికారులు.. అతన్ని విచారణకు రావాలంటూ శనివారం నోటీసులు జారీ చేశారు.
దేశంలో రాజకీయ పార్టీగా నమోదు చేసుకుని, ఆరేళ్లుగా ఎన్నికల్లోనూ పోటీ చేయని పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. 2019 నుంచి ఇప్పటివరకు ఒక్క ఎన్నికలో పాల్గొనని 345 పార్టీలను డీలిస్ట్ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో గంజాయ్, డ్రగ్స్ పై యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఎవరు అడ్డువచ్చినా తొక్కుకుంటూ పోతామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం రేవంత్ సర్కార్ కు తలనొప్పిగా మారింది. ఎవరికి ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలనే దానిపై అయోమయం అవుతున్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై గురువారం కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. కాంగ్రెస్ ఓటర్ల జాబితా, పోలింగ్ రోజు వీడియో ఫుటేజీని ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలతో లేఖను పంపింది.