Heavy Rains: భారత్లో భారీ వరదలు.. 19 మంది మృతి
అసోం, మిజోరాం, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ కుండపోత వర్షాలు కురిశాయి. ఈ వర్షాల ధాటికి నాలుగు రాష్ట్రాల్లో కూడా కొండ చరియలు విరిగిపడ్డాయి. వరదల్లో చిక్కుకొని 19 మంది మృతి చెందారు. 12 వేల మంది నిరాశ్రయులయ్యారు.