Narendra Modi : దేశాభివృద్ధిలో మిజోరం యువత భాగస్వామ్యం కావాలి: ప్రధాని మోడీ
దేశాభివృద్ధిలో మిజోరం భాగస్వామ్యం కీలకమని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. మిజోరం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్ను భారత రైల్వే నెట్వర్క్తో అనుసంధానించే చరిత్రాత్మక బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు.