Gang Rape: దారుణం.. పొలాల్లోకి లాక్కెళ్లి 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రే*ప్
గుజరాత్లో దారుణం చోటుచేసుకుంది. 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
గుజరాత్లో దారుణం చోటుచేసుకుంది. 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా మహారాష్ట్రలోని ఓ ప్రైవేటు లగ్జరీ బస్సుకు మంటలు అంటుకున్నాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తమవ్వడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఉద్యోగంలో సెలవు తీసుకోవాలంటే కంపెనీలో ఉన్నతాధికారులను దొంగసాకులు చెప్తుంటారు. అయితే ఓ ఎంప్లాయ్ నిజాయితీకి మెచ్చుకోవచ్చు. అందుకే ఆయన గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. అంతేకాదు ఆ కంపెనీ సీఈఓ ఆయనకు 11 రోజులు లీవ్కు కూడా ఇచ్చాడు.
ఇద్దరు దేశాధినేతలు కర్తవ్య పథ్లో జరిగే 2026 రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా రానున్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్తోపాటు కొత్తగా నియమితులైన యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉంది.
ఇప్పడు దేశం చూపంతా బీహార్ వైపే ఉన్నాయి. ఇక్కడ మరోసారి ఎన్డీయే కూటమి విజయం సాధించబోతోందా? లేక ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి జెండా ఎగరవేయబోతోందా? నితీష్ ఊహించని ట్విస్ట్ ఏమైనా ఇస్తాడా?
మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతో పాటు పొరుగు ప్రాంతాలకు వరదముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిక జారీ చేసింది. రాబోయే గంటల్లో తెలంగాణ, తీర ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్ర, విదర్భా ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉంది.
నవంబర్ 1వ తేదీ నుంచి ముఖ్యమైన కొన్ని రూల్స్ మారనున్నాయి. ఆధార్ కార్డు నుంచి క్రెడిట్ కార్డులు, గ్యాస్ ధరలు, మ్యూచువల్స్ ఫండ్స్ అన్ని రూల్స్ కూడా మారతాయి. మరి ఈ నెల నుంచి మారనున్న రూల్స్ ఏంటో తెలుసుకుందాం.
అకస్మాత్తుగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రికార్డు స్థాయిలో రూ.1.32 లక్షలకు పైగా ఉండగా, ఇప్పుడు రూ.1.18 లక్షలకు పడిపోయింది. ఇలా చూసుకుంంటే రికార్డు స్థాయిలో బంగారం ధరలు రూ.13,000 కంటే ఎక్కువ తగ్గాయి.
ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోయిన వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి అక్కడి ప్రభుత్వం క్లౌడ్ సీడింగ్ చేయించింది. దీని కోసం 3.21 కోట్లు ఖర్చు పెట్టింది. కానీ కాస్తా విఫలం అయి..ఒక్క కూడా వర్షం పడలేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఈరోజు కూడా ప్రయోగం చేయనున్నారు.