Budget 2026: నిర్మలా సీతారామన్ చెప్పిన ఆరెంజ్ ఎకానమీ అంటే ఏంటో తెలుసా?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం 2026 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ఆరెంజ్ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి కీలక ప్రకటనలు చేశారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం 2026 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ఆరెంజ్ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి కీలక ప్రకటనలు చేశారు.
మరికొన్ని గంటల్లో కేంద్రం 2026-27 కు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెడతారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో 2026-27 బడ్జెట్కు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొత్తగా మార్చిన ఉపాధి హామీ పథకమనైన "వికాసిత్ భారత్-జీ రామ్ జీ'' కోసం రూ.95,692 కోట్లు బడ్జెట్ కేటాయించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం లోక్సభలో కేంద్ర బడ్జెట్ 2026ను ప్రవేశపెట్టారు. ప్రతి బడ్జెట్ లాగే, ఈసారి కూడా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు తమకు వచ్చే రాయితీలు, పన్ను మినహాయింపుల కోసం ఆశగా ఎదురుచూశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్లో మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. దేశాభివృద్ధిలో మహిళల పాత్రను మరింత బలోపేతం చేసే దిశగా విద్యార్థినుల వరకు అందరికీ మేలు చేకూరేలా విప్లవాత్మక పథకాలను ప్రకటించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో 2026-27 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు కలిసొచ్చేలా కొన్ని ప్రకటనలు చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026పై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ఈ బడ్జెట్ సామాన్యులకు శూన్యమని, కేవలం అంకెలు మార్చిన పాత పథకాల సమాహారమని విమర్శించాయి.
ప్రత్యేక బడ్జెట్ సెషన్లో భారత స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన పన్ను సవరణలు మదుపర్లను కోలుకోలేని దెబ్బ తీశాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాలు నమోదు చేశాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026-27 సామాన్యుడి జేబుకు ఊరటనిచ్చేలా ఉంది. మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహిస్తూ, దిగుమతి సుంకాలు సవరిస్తున్న నిర్ణయాలతో పలు నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గనున్నాయి.