Maoists: 10న మావోయిస్టుల భారత్ బంద్.. 11నుంచి స్మారక సభలు
ఆపరేషన్ కగార్ పేరుతో ప్రభుత్వం మావోయిస్టుల పై చేస్తోన్న ఆపరేషన్ కు వ్యతిరేకంగా మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్ కు పిలుపు నిచ్చింది. అగ్రనాయకుల ఎన్కౌంటర్లను నిరసిస్తూ జూన్ 10న దేశవ్యాప్త బంద్కు మావోయిస్టులు పిలుపు నిచ్చారు.