RJD : RJD సంచలన నిర్ణయం.. 143 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కోసం రాష్ట్రీయ జనతాదళ్ (RJD) సోమవారం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మహాఘటబంధన్ కూటమిలో సీట్ల పంపకాల ప్రతిష్టంభన మధ్య143 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కోసం రాష్ట్రీయ జనతాదళ్ (RJD) సోమవారం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మహాఘటబంధన్ కూటమిలో సీట్ల పంపకాల ప్రతిష్టంభన మధ్య143 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది.
దీపావళి పండుగను మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోనూ అంగరంగవైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా భారతీయ సంతతి ప్రజలు అధికంగా ఉన్న ఈ తొమ్మిది దేశాలలో దీపావళి పండుగ సంబరాలు ఘనంగా వివిధ రకాల పేర్లతో చేసుకుంటారు.
దీపాలు, టపాసులు, ఆనందోత్సాహాలతో దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటున్న వేళ, హిమాచల్ ప్రదేశ్లోని ఓ గ్రామం మాత్రం ఈ పండుగకు దూరంగా ఉంటోంది. హమీర్పూర్ జిల్లాలోని సమ్మూ గ్రామ ప్రజలు, ఓ మహిళ ఇచ్చిన శాపం కారణంగా తరతరాలుగా దీపావళి వేడుకలను బహిష్కరిస్తున్నారు.
పండుగ సీజన్ దృష్ట్యా భారత రైల్వే ప్రధాన నిర్ణయం తీసుకుంది. దీపావళి, ఛత్ పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రధాన ఢిల్లీ రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫామ్ టిక్కెట్ల అమ్మకాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఇది అక్టోబర్ 15 నుండి అక్టోబర్ 28 వరకు అమలులో ఉంటుంది.
దేశవ్యాప్తంగా దీపావళి సంబురాలు ఘనంగా నిర్వహించుకుంటారు. కానీ, పంజాబ్లోని మూడు గ్రామాలు, తమిళనాడులోని కొల్కుడ్పట్టి , వెట్టంగుడిపట్టి గ్రామాలు మాత్రం అనేక దశాబ్ధాలుగా దీపావళి వేడుకలకు దూరంగా ఉంటున్నాయి. దీనికి కారణం కంటోన్మెంట్ , వలస పక్షులు ఉండటమే.
పండుగల సీజన్లో కార్పొరేట్ కంపెనీలు బోనస్లు, స్వీట్లు ఇవ్వడం అనేది సర్వసాధారణం. ఢిల్లీకి చెందిన ఓ సంస్థ ఉద్యోగులకు ఊహించని సప్ రైజ్ ఇచ్చింది. దీపావళి పండగ సందర్భంగా ఉద్యోగులకు ఏకంగా తొమ్మిది రోజుల సెలవు ప్రకటించింది.
పండగలకు కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్లు,గిప్ట్ లు లేదంటే తక్కువలో తక్కువగా స్వీట్ బాక్సులు ఇస్తుంటాయి. అయితే ఓ కంపెనీ ఊహించని షాకిచ్చింది. వెరైటీగా ఒక కంపనీ ఉద్యోగులనే దీపావళి పండగ పార్టీకి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కరూర్లో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 41 మందికి గౌరవ సూచకంగా ఈ సంవత్సరం దీపావళి జరుపుకోవద్దని పార్టీ కార్యకర్తలకు, నాయకులను ఆయన కోరారు.