RCB విజయంతో తాగి ఊగేశారు భయ్యా.. ఏరులై పారిన బీర్లు!
18 ఏళ్ల నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కర్ణాటకలో మంగళవారం మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి పెరిగాయి.
18 ఏళ్ల నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కర్ణాటకలో మంగళవారం మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి పెరిగాయి.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తెలంగాణలో దాదాపుగా 15% అమ్మకాలు తగ్గాయి. ఫిబ్రవరిలో బీర్ ధరలు పెరిగిన తర్వాత బీర్ కొనేవారి సంఖ్య తగ్గింది. అయితే ఎక్కువ మంది ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో బీర్ల సెల్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయని షాపు యజమానులు చెబుతున్నారు. వీకెండ్స్ డిమాండ్ మరింత ఎక్కువైందని, గత వారంతో పోలిస్తే సేల్స్ 25 శాతం పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. మున్మందు అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటాయని అంటున్నారు.
మద్యం సరఫరా కంపెనీల ఎంపికలో పారదర్శక విధానాన్ని పాటించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.కొత్త కంపెనీల నుంచి దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ ఇవ్వాలని తెలిపారు. అలాగే నెల రోజుల పాటు సమయం ఇచ్చి బ్రాండ్ల పేరుతో దరఖాస్తులు తీసుకోవాలని తెలిపారు.
కర్ణాటకలో బీర్ల పెంపునకు సంబంధించి శుక్రవారం సిద్ధరామయ్య ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ముఖ్యమంత్రి ఫైనల్ డెసిషన్ తీసుకుంటే ఈ నెల 20 నుంచే ఈ ధరలు అమల్లోకి వచ్చే అవకాశాలున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి తిమ్మాపూర్ అన్నారు.
తెలగాణలో బీర్ల కొరత ఉందని.. ఇటీవల వార్త కథనాలు నేపథ్యంలో తాజాగా ఎక్సైజ్ శాఖ స్పందించింది. రాష్ట్రంలో బీర్ల కొరత లేదని స్పష్టం చేసింది. కేవలం కింగ్ఫిషర్ బీర్లకి మాత్రమే కొరత ఉందని పేర్కొంది.
ఎండలు మండిపోతున్నాయి..చల్లగా బీరేద్దాం అనుకుంటున్న వాళ్ళందరికీ బిగ్ షాక్ తగలనుంది. మంజీరా, సిగూరు జలాశయాలు అడుగంటడంతో బీర్ల తయారీ కంపెనీల (బ్రూవరీస్)కు నీటి సరఫరా ఆగిపోనుంది. దీంతో బీర్ల తయారీపైనా ఎఫెక్ట్ పడుతోంది.