Bengaluru Crime: పిల్లల్ని గొంతు నులిమి చంపిన దంపతులు.. చివరికి ఊహించని షాక్
కర్ణాటకలో దారుణం జరిగింది. ఆర్థిక సమస్యలు తట్టుకోలేక భార్యభర్తలు తమ ఇద్దరు పిల్లలను గొంతు నులిమి హత్య చేయడం కలకలం రేపింది. ఆ తర్వాత వాళ్లు కూడా సూసైడ్ చేసుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో భర్త మృతి చెందాడు. భార్య ప్రాణాలతో బయటపడింది.