RCB విజయంతో తాగి ఊగేశారు భయ్యా.. ఏరులై పారిన బీర్లు!
18 ఏళ్ల నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కర్ణాటకలో మంగళవారం మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి పెరిగాయి.
18 ఏళ్ల నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కర్ణాటకలో మంగళవారం మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి పెరిగాయి.
మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం మత్తెక్కించే వార్త చెప్పనుంది. ఫ్రూట్ జ్యూస్ తరహాలో మద్యం అమ్మకాలు చేపట్టేందుకు సిద్ధమైంది. రూ.50 లిక్కర్ టెట్రా ప్యాక్ అందించనుండగా 60, 90, 180 ఎంఎల్ ప్యాకెట్లు లభించనున్నాయి. కర్ణాటక తరహాలో ప్రయోగం చేయనున్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు.. వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఐదు టాప్ బ్రాండ్ల కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేశారని, డిజిటల్ చెల్లింపులు లేకుండా నగదు లావాదేవీలు చేశారంటూ మండిపడ్డారు.