Indian Military Jets: రెండు పాక్ జెట్లను కూల్చిన భారత్

పాకిస్తాన్ కు చెందిన రెండు యుద్ధవిమానాల్ని భారత గగనతల రక్షణ వ్యవస్థ ఆకాశ్ నేలకూల్చిందని తెలుస్తోంది.  భారత ఎయిర్ బేస్ నియాలను ఉల్లఘించి శ్రీనగర్ పైకి రావడంతోనే పాక్ జెట్స్ ను కూల్చేసినట్లు సమాచారం. 

New Update
pak

IndianArmy Shut Down Two Pak Jets

పాకిస్తాన్ చేస్తున్న ఏ దాడినైనా భారత్ ఒప్పుకోవడం లేదు. ఎన్ని దాడులు చేస్తున్నా ఇండయన్ ఆర్మీ వాటిని తిప్పి కొడుతూనే ఉంది. నిన్న పాక్ చేసిన దాడులను భారత్ అడ్డుకుంది. దాంతో పాటూ ఆ దేశానికి చందిన రెండేు యుద్ధ విమానాలను కూడా కూల్చేసినట్లు తెలుస్తోంది. భారత గగనతల రక్షణ వ్యవస్థ ఆకాశ్ పాకిస్తాన్ ఫైటర్ జెట్లను నేలకూల్చినట్లు చెబుతున్నారు. భారత ఎయిర్ బేస్ నియాలను ఉల్లంఘిసతే అవి రెండూ శ్రీనగర్ పైకి రావడంతోనే ఆ యాక్షన్ తీసుకున్నామని చెబుతున్నారు. అయితే ఆ రెండు ఫైటర్ జెట్ల నుంచి పాక్ పైలెట్లు తప్పించుకున్నారు. ప్రసత్తు ఇండియన్ ఆర్మీ వారి కోసం వెతుకుతోంది. దీనిని భారత రక్షణ బలగాలు ఇకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. 

Also Read :  IND-PAK WAR : పాక్ పై మళ్లీ వాటర్ వార్.. సలాల్ డ్యామ్ 5 గేట్లు ఓపెన్

Also Read :  IND-PAK WAR: పాక్ దాడులను తిప్పికొట్టాం.. ఆర్మీ సంచలన ప్రెస్ మీట్!

Pakistan’s China-Supplied Aircraft

Also Read :  అమృత్ సర్ లో మళ్లీ మోగిన సైరన్.. రెడ్ అలర్ట్!

Also Read :  IND-PAK WAR: 'ఆపరేషన్ సిందూర్' కు పోటీగా పాక్ ఆపరేషన్ 'బున్యాన్ ఉల్ మర్సూస్'.. దాని అర్థం ఏంటో తెలుసా?

 

IAF jets | Indian Army | today-latest-news-in-telugu | india pakistan war 2025 | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu | national news in Telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు