డ్రాగన్ ఫ్రూట్తో బోలెడన్నీ బెనిఫిట్స్
డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, మలబద్ధకం సమస్య క్లియర్ అవుతుందని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu | లైఫ్ స్టైల్
డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, మలబద్ధకం సమస్య క్లియర్ అవుతుందని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu | లైఫ్ స్టైల్
భోజనం తర్వాత బెల్లం తింటే రుచితోపాటు ఆరోగ్య సంరక్షణకు మేలు చేస్తుంది. బెల్లం శక్తిని, జీర్ణ శక్తిని, వ్యాధుల నుంచి రక్షణను అందిస్తుంది. అంతేకాకుండా శరీరానికి బలాన్ని ఇచ్చి.. జీర్ణశక్తిని మెరుగుపరిచి, రక్తాన్ని శుద్ధి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
చింత గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఎవరైతే అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి విముక్తి పొందుతారని నిపుణులు అంటున్నారు. ఈ గింజల పొడిలో పోషకాలు అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఖరీదైన చికిత్సలు, మందులు వాడినా పూర్తి ఉపశమనం దొరకడం లేదు. వజ్రాసనం, సుప్త తడాసనం, బద్ధ కోణాసనం సులభమైన యోగాసనాలు ఒత్తిడిని తగ్గించి, మంచి నిద్రకు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలికంగా ఉండే ఒత్తిడి మన DNAను కూడా దెబ్బతీస్తుంది. ఇది క్రోమోజోమ్లను రక్షించే టెలోమియర్లను తగ్గిస్తుంది.. దీనివల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రమాదాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
భోజనం తర్వాత తమలపాకు తినడం వలన నోటి దుర్వాసన, పసుపు పళ్లు వంటి సమస్యలు దూరమవుతాయి. తమలపాకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిలోని బ్యాక్టీరియా వృద్ధిని నిరోధిస్తాయి. ఇది దుర్వాసన, పసుపు పళ్ళు, చిగుళ్ల వాపు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
నేటి కాలంలో లారింజియల్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. నిరంతర గొంతు పొడిబారడం, స్వర తంతువులపై గడ్డ ఏర్పడటం, అధికంగా మద్యం సేవించడం, ధూమపానం, ఒత్తిడి, బిగ్గరగా మాట్లాడటం వంటివి స్వరపేటిక క్యాన్సర్కు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
రాత్రి నానబెట్టిన కిస్మిస్ను ఉదయం పూట తీసుకోవడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిలో ఐరన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయని చెబుతున్నారు.