WhatsApp: తెలంగాణ మంత్రుల వాట్సప్ మీడియా గ్రూపులు హ్యాక్
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా పలువురు తెలంగాణ మంత్రుల వాట్సప్ మీడియా గ్రూప్లు హ్యాక్ కావడం కలకలం రేపుతోంది.
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా పలువురు తెలంగాణ మంత్రుల వాట్సప్ మీడియా గ్రూప్లు హ్యాక్ కావడం కలకలం రేపుతోంది.
తిరుమల ప్రసాదంపై రిచెస్ట్ బిచ్చగాళ్లం అంటూ యాంకర్ శివజ్యోతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలామంది నెటిజెన్లు ఆమెపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాను చేసిన వ్యాఖ్యలపై తాజాగా శివజ్యోతి స్పందించారు.
రాత్రిపూట అధిక స్క్రీన్ వాడకం, స్మార్ట్ఫోన్ల నుంచి వచ్చే బ్లూ లైట్, నిద్రను నియంత్రించే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. ఇది గుడ్డు విడుదల, వీర్యం ఉత్పత్తి, లైంగిక కోరికకు సంబంధించిన హార్మోన్లు దెబ్బతీస్తుందని వైద్యులు చెబుతున్నారు.
కడుపు ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాపిస్తాయి, తీవ్రంగా మారతాయి. నిరంతర వాంతులు లేదా అతిసారం, కడుపు నొప్పితో కూడిన జ్వరం,అకస్మాత్తుగా అలసట లేదా డీహైడ్రేషన్, 48 గంటలకు పైగా ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ల వద్దకు వెళ్లాలి.
సంక్రాంతి అనగానే తెలుగువారికి చాలా ముఖ్యమైన పండుగ.అందులోనూ ఆంధ్రప్రదేశ్ వారికి పెద్ద పండుగ. ఈ పండుగకు ఇంకా ఏడు వారాలపైనే సమయం ఉంది. అయినప్పటికీ దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకోవడంతో రైళ్లు, బస్సుల్లో రిజర్వేషన్లు అయిపోయాయి.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఒకటవతరగతి మొదలు ఇంటర్ మీడియట్ వరకు చదివే పిల్లలకు ఇచ్చే పాఠ్యపుస్తకాల కవర్ పేజీ ఇక మీదట చిరిగిపోదు. కారణం ఏంటంటే ఈసారి కవర్ పేజీలను నాన్ టియరబుల్ పేపర్తో తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సీరీస్ తర్వాత టీమ్ ఇండియా వన్డే సీరీస్ లో పాల్లొననుంది. దీనికి సంబంధించి బీసీసీఐ ఈ రోజు భారత జట్టును ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో వన్డే సీరీస్ కు కెప్టెన్ గా ఎవరన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
సోషల్ మీడియా అంటేనే ఎవరికీ అంతుచిక్కని రహాస్యం. ఇక్కడ ఎవరు ఎలా హైలెట్ అవుతారో..ఎవరు అథఃపాతాళంలోకి తొక్కబడుతారో చెప్పలేం. అలాంటిదే ఒక యువతి ఆటోలో కూర్చుని తీసుకున్న రెండు సెకన్ల వీడియో ఇప్పుడు ‘ఎక్స్’లో కోట్లాది వ్యూస్తో దేశం మొత్తాన్ని ఊపేస్తుంది.
సన్నగా ఉండటం అనేది డయాబెటిస్ నుంచి పూర్తి రక్షణకు హామీ కాదని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రమాదంలో ఉన్న భారతీయులు ఈ లక్షణాలపై దృష్టి పెట్టాలి. అకారణంగా దాహం పెరగడం, తరచుగా మూత్రానికి వెళ్లడం. నిరంతర అలసట, కారణం లేకుండా బరువు తగ్గడం.