Plane Crash : అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. టేకాఫ్ అవుతుండగా రన్వేపై
మైనే రాష్ట్రంలోని బంగోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఆదివారం రాత్రి టేకాఫ్ అవుతున్న సమయంలో ఒక ప్రైవేట్ బిజినెస్ జెట్ (Bombardier Challenger 650) రన్వేపై అదుపుతప్పి బోల్తా పడింది.
మైనే రాష్ట్రంలోని బంగోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఆదివారం రాత్రి టేకాఫ్ అవుతున్న సమయంలో ఒక ప్రైవేట్ బిజినెస్ జెట్ (Bombardier Challenger 650) రన్వేపై అదుపుతప్పి బోల్తా పడింది.
అమెరికాను భయంకరమైన మంచు తుపాను వణికిస్తోంది. ఫెర్న్ పేరుతో విరుచుకుపడుతున్న ఈ తుపాను కారణంగా దేశవ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఈసారి ఆగంతకుడు ఏకంగా లేఖ ద్వారా హెచ్చరికలు పంపడం సంచలనంగా మారింది.
ప్రెస్టీజ్ ప్రెషర్ కుక్కర్ను ఇంటింటి పేరుగా మార్చిన టీటీకే (TTK) గ్రూప్ మాజీ ఛైర్మన్, దివంగత టీటీ జగన్నాథన్ ను కేంద్ర ప్రభుత్వం సమున్నత గౌరవంతో సత్కరించింది.
మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడితే ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందో అన్న భయంతో ఓ వ్యక్తి సృష్టించిన బీభత్సం యాచారంలో కలకలం రేపింది. పోలీసులు నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకునే
పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ కుమారుడు సులామన్ పై సంచలన ఆరోపణలు వెలుగు చూశాయి. ఫామ్ హౌస్ లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పనిమనిషి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది
గణతంత్ర దినోత్సవ వేళ రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో పోలీసులు భారీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. హర్సౌర్ గ్రామంలోని ఒక పొలంపై దాడి చేసి, పెద్ద ఎత్తున అమ్మోనియం నైట్రేట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వైద్య రంగంలో ప్రముఖ ఆంకాలజిస్ట్- క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మ భూషణ్కు ఎంపికయ్యారు. ఈయన అమెరికాలో ఉంటున్నప్పటికీ తెలుగు వ్యక్తిగా ఈ గౌరవాన్ని అందుకున్నారు. కృష్ణా జిల్లా మంటాడ గ్రామంలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన దత్తాత్రేయుడు.
ఒడిశాలోని సంబల్పూర్ జిల్లా మోదీపడ గ్రామానికి చెందిన బాబూ లోహార్ వృత్తిరీత్యా రిక్షా కార్మికుడు. 70 ఏళ్ల వయసులో కాయకష్టం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, గతేడాది నవంబర్లో ఆయన భార్య జ్యోతికి పక్షవాతం రావడంతో ఆయన జీవితం తలకిందులైంది.