Air India Flight Crash : వైద్య కళాశాల హాస్టల్ భవనంపై కూలిన విమానం: మృతుల్లో 20 మంది డాక్టర్లు
అహ్మదాబాద్లో కూలిన విమానం స్థానికంగా ఉన్న బీజే ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ భవనంపై పడింది... ఈ ప్రమాదంలో హాస్టల్లోని 20 మంది డాక్టర్లు మృతి చెందినట్లు సమాచారం.. భోజనం సమయం కావడంతో హాస్టల్లోనే చాలా మంది పీజీ వైద్య విద్యార్థులు ఉన్నారు.