Indus Water Treaty Dispute: కరువు మొదలైంది..సింధు జలాల కోసం భారత్ కు పాక్ నాలుగు లెటర్స్
సింధు జలాల నిలిపివేతతో పాకిస్తాన్ అల్లల్లాడుతోంది. కరువు కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. అందుకే ఈ విషయంలో భారత్ ను బతిమాలుతోంది. ఈ నిర్ణయాన్ని పున:పరిశీలించాలని పదేపదే అడుగుతోంది. దీనికి సంబంధించి నాలుగు లెటర్స్ ను రాసిందని తెలుస్తోంది.