Israel-Hamas War: మరోసారి గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 40 మంది మృతి!
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దళం మరోసారి తీవ్రమైన దాడులు చేసింది. హమాస్ లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ వైమానిక దాడుల్లో కనీసం 40 మంది పాలస్తీనియన్లు మరణించారు.
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దళం మరోసారి తీవ్రమైన దాడులు చేసింది. హమాస్ లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ వైమానిక దాడుల్లో కనీసం 40 మంది పాలస్తీనియన్లు మరణించారు.
తమపై దాడులు చేసినందుకు అమెరికాపై ఇరాన్ రగిలిపోతోంది. ప్రస్తుతానికి కామ్ గా ఉన్నా ఎప్పటికైనా ఆ దేశంపై దాడులు చేయవచ్చని సంకేతాలిస్తోంది. ఇందులో భాగంగా అధ్యక్షుడు ట్రంప్ పై డ్రోన్ దాడి చేస్తామని హెచ్చరించారు.
కేరళ నర్స్ నిమిషా ప్రియ యెమెన్ లో ఉరి కంబం ఎక్కేందుకు సిద్ధం అయింది. జూలై 16న ఆమెకు ఈ శిక్ష అమలు చేయనున్నారు. అయితే బ్లడ్ మనీ ద్వారా ఆమెను సేవ్ చేసేందుకు, భారత ప్రభుత్వంతో పాటూ యాక్షన్ కౌన్సిల్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ట్రంప్ దెబ్బకు నాసా షేక్ అయిపోయింది. దీంతో అక్కడి సీనియర్ ఉద్యోగులు షాకింగ్ నిర్ణయం తీసుకుంటున్నారు. దాదాపు 2,145 మందికి పైగా సీనియర్ ఉద్యోగులు సంస్థను వదిలి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు.
యూఎస్ వెళ్లాలనుకునేవారికి ట్రంప్ సర్కార్ మళ్ళీ షాక్ ఇచ్చింది. అన్ని రకాల వీసా ఫీజులను పెంచేసింది. వచ్చే ఏడాది నుంచి ఇంటెగ్రిటీ ఫీజు కింది 250 డాలర్లను అదనంగా వసూలు చేయాలని నిర్ణయించింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారీఫ్ వార్ ను మరింత తీవ్ర తరం చేశారు. తాజాగా బ్రెజిల్ తో సహా మరో 8 దేశాలపై 50 శాతం సుంకాలతో విరుచుకుపడ్డారు. అందరిలాగే ఈ దేశాలకూ ఆగస్టు 1 నుంచి టారీఫ్ లు అమలు కానున్నాయి.
రూ.23 లక్షలకే గోల్డెన్ వీసా అంటూ వచ్చిన న్యూస్ అంతా ఫేక్ అని తామేమీ అలాంటిది ఇవ్వడం లేదని యూఏఈ ఏజెన్సీ తేల్చిచెప్పింది. ఈ వీసాను పొందాలంటే ప్రభుత్వ విధానాల ద్వారానే దరఖాస్తులు పెట్టుకోవాలని స్పష్టం చేసింది.
ఉక్రెయిన్పై రష్యా 728 డ్రోన్లు, 13 క్షిపణులతో భీకరంగా విరుచుకుపడింది. షహెద్, డెకాయ్, బాలిస్టిక్ క్షిపణులతో బెలారస్ సరిహద్దుల్లో ఉన్న మొత్తం 10 ప్రాంతాలపై దాడులు చేసింది. రష్యా చేసిన ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎవరికీ దక్కని గౌరవాన్ని దక్కించుకుంటున్నారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు నమీబియా వెళ్ళిన మోదీకి అక్కడి పార్లమెంట్ లో స్టాండింగ్ ఓవేషన్ లభించింది. దాంతో పాటూ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని కూడా ఇచ్చారు.