IRAN: ఇరాన్ లో కిడ్నాప్ అయిన యువకులు క్షేమం..కన్ఫార్మ్ చేసిన ఎంబసీ
ఇరాన్ లో కిడ్నాప్ అయిన ముగ్గురు యువకులు క్షేమంగా ఉన్నారని అక్కడి ఎంబసీ తెలిపింది. దుండుగుల చెరలో ఉన్న వారిని ఇరాన్ పోలీసులు కాపాడి బయటకు తీసుకువచ్చారని చెప్పింది. ఈ విషయాన్ని ఎక్స్ లో పోస్ట్ చేసింది.