Shehbaz Sharif Meeting: పాకిస్తాన్ దుర్మార్గం..న్యూ క్లియర్ వెపన్స్ ప్రయోగంపై పీఎం షహబాజ్ మీటింగ్

భారత్‌ కొట్టిన దెబ్బకు పాక్‌ విలవిలాడుతోంది. భారత్ ను ఎలా ఢీ కొట్టాలో తెలియక ఏకంగా అణుబాంబు ప్రయోగం గురించి ఆలోచిస్తోంది. దీనికి సంబంధించి పాకిస్తాన్ నేషనల్‌ కమాండ్‌ అథారిటీ సమావేశానికి పీఎం షహబాజ్ పిలుపునిచ్చారని చెబుతున్నారు. 

author-image
By Manogna alamuru
New Update
pak

Pak PM Sahabaz Sharif

ఏం చేసినా భారత్ ను అడ్డుకోవడం పాకి వల్ల కావడం లేదు. దాడులకు తెగబడుతూనే ఉంది. వాటన్నింటినీ భారత ఆర్మీ సమర్థవంతంగా అడ్డుకుంటోంది. దానికి తోడు పాకిస్తాన్ కీలక స్థావరాలపై దాడులు చేస్తూ ధ్వంసం చేస్తోంది. ఈ దాడుల కారణంగా పాకిస్తాన్ పూర్తిగా చితికిపోయే స్థితికి జారుకుంది. ఆర్థికంగా కూడా ఆదేశానికి పెద్ద దెబ్బే తగిలింది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్ర అసహనానికి లోనవుతోంది. ఆ డిప్రెషన్ లో ఏ చేయాలో తెలియక అణుబాంబు హెచ్చరికలను చేస్తోంది. భారత్ ను దెబ్బ కట్టడానికి న్యూ క్లియర్ వెపన్స్ ను యూజ్ చేయాలని అక్కడ ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. దీనికి సంబంధించి పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈరోజు నేషనల్‌ కమాండ్‌ అథారిటీతో సమావేశం అవుతున్నారని అక్కడ మీడియా ప్రచారం చేస్తోంది. ఈ సమావేశంలో అణుబాంబుల ప్రయోగం పై నిర్ణయం తీసుకోనున్నారని అంటోంది. పాకిస్తాన్ కనుక అణుబాంబు నిర్ణయం తీసుకుంటే అద పెద్ద సంచలనమే అవుతుంది.

Also Read :  IND-PAK WAR: పాక్ అబద్ధాలపై భారత ఆర్మీ సంచలన వీడియో

Also Read :  పబ్‌లో డీజే పరిచయం..డ్రగ్స్‌కు బానిసైన యువ డాక్టర్‌..కట్‌ చేస్తే...

Pakistan PM Shehbaz Sharif Meeting

Also Read :  IND-PAK WAR : పాక్ పై మళ్లీ వాటర్ వార్.. సలాల్ డ్యామ్ 5 గేట్లు ఓపెన్

Also Read :  భారత్‌పై విషం కక్కుతున్న చైనా.. S-400 ధ్వంసం అయినట్లు ఫేక్ న్యూస్!

 

today-latest-news-in-telugu | india pakistan war 2025 | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu | international news in telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు