BIG BREAKING: ఢిల్లీలో మరోసారి భారీ శబ్ధంతో పేలుడు!
దేశ రాజధాని ఢిల్లీలో మరో పేలుడు సంభించింది. రాడిసన్ సమీపంలో భారీ శబ్ధంతో బ్లాస్ట్ జరిగింది. గతకొన్ని రోజులు క్రితమే ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బ్లాస్ట్లో 12 మంది చనిపోయారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరో పేలుడు సంభించింది. రాడిసన్ సమీపంలో భారీ శబ్ధంతో బ్లాస్ట్ జరిగింది. గతకొన్ని రోజులు క్రితమే ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బ్లాస్ట్లో 12 మంది చనిపోయారు.
తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఓ నకిలీ అరెస్ట్ వారెంట్ను సృష్టించి, మహిళాని రూ. 99 లక్షలు మోసం చేశారు. పుణె కోత్రుడ్లో నివసిస్తున్న 62 ఏళ్ల రిటైర్డ్ LIC అధికారిణి ఈ మోసానికి గురయ్యారు.
ఏపీలోని కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతై.. దాదాపు 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఈ దుర్ఘటనకు బైక్ ప్రమాదమే అసలైన కారణమని పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చారిత్రాత్మక ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడుకు కారణం జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) అని దర్యాప్తు సంస్థలు ప్రాథమిక నిర్ధారణకు వచ్చాయి. డాక్టర్ షాహీన్ షాహిద్ అరెస్ట్ తో దీనివెనుక మహిళా ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది.
వారణాసికి వెళ్లాల్సిన ఒక ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ బెదిరింపుతో అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు వెంటనే విమానాన్ని నిలిపివేశారు. అనంతరం అత్యవసర భద్రతా చర్యలను చేపట్టారు.
మహారాష్ట్రలోని అమ్రావతి బద్నేరా రోడ్లో ఉన్న ఒక ఫంక్షన్ హాల్లో పెళ్లి జరుగుతోంది. అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. పెళ్లి మండపంలో ఉన్న వరుడిని ఒక వ్యక్తి కత్తితో పొడిచి పారిపోయాడు. కానీ, అతన్ని డ్రోన్ వెంబడించింది.
ఢిల్లీ లోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనతో దేశమంతా హై అలర్ట్ ప్రకటించడానికి కారణమైంది. అసలేం జరిగిందో అర్థం చేసుకునేలోపే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పొయారు. కాగా ఘటనలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
టర్కీ వైమానిక దళానికి చెందిన C-130 హెర్క్యులస్ మిలిటరీ కార్గో విమానం నేలకూలింది. జార్జియాలోని కఖేటి ప్రాంతంలో అజర్బైజాన్ సరిహద్దుకు సమీపంలో ఈ విమానం కుప్పకూలిపోయింది. ఈ సంఘటనలో విమాన సిబ్బందితో సహా విమానంలో ఉన్న 20 మంది టర్కిష్ సైనిక సిబ్బంది మరణించారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన బాంబ్ బ్లాస్ట్ యావత్ దేశాన్ని కుదిపేసింది. అది కూడా ఎర్రకోట వంటి ప్రముఖ ప్రాంతంలో ఈ పేలుడు జరగడం ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటనపై భద్రతా సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి.