TG Crime: పూరీ ముక్కనే ప్రాణం తీసింది.. గొంతులో ఇరుక్కొని యువకుడు మృతి
మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం ఖానాపూర్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పూరీ తింటుండగా యువకుడి గొంతులో ఆహారం ఇరుక్కోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.