AP Crime: ఏపీలో విషాదం.. రూ.50 వేలు అప్పిచ్చి ఆత్మహత్య చేసుకున్న భార్య, కొడుకు
పల్నాడు జిల్లా దారుణం జరిగింది. రూ.50 వేల అప్పు వివాదం భార్య, కొడుకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకు దారి తీశాయి. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
పల్నాడు జిల్లా దారుణం జరిగింది. రూ.50 వేల అప్పు వివాదం భార్య, కొడుకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకు దారి తీశాయి. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిన ఘరానా మోసగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. నిరుద్యోగులనే టార్గెట్ చేసిన కేటుగాళ్లు.. మాయమాటలు చెప్పి వారి నుంచి లక్షలు కొట్టేశారు.
మీరట్లో ఒక మహిళ రోడ్డు మధ్యలో తన భర్తను కాలర్ పట్టుకుని పదేపదే కొట్టిన వీడియో వైరల్గా మారింది. నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకున్న దినేష్, ఇషు జంట కొద్ది రోజుల నుంచి గొడవపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కోపంతో ఉన్న ఆ మహిళ తన భర్తను రోడ్డుపై కొట్టింది.
రాజస్థాన్లో దారుణం జరిగింది. పిల్లలు పుట్టడం లేదని కోడలును ఆమె అత్తమామలు హత్య చేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని కాల్చడానికి ప్రయత్నించారు.అనుమానం వచ్చిన గ్రామస్తులు చివరకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అడ్డంగా దొరికిపోయారు.
ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఓ వ్యక్తి తన భార్య చెల్లెలితో పరారవ్వగా.. అతని సోదరితో బామర్ది జంపయ్యాడు. ఈ ‘‘లవ్ స్వాప్’’ డ్రామా రెండు కుటుంబాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. చివరకు పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో దారికొచ్చారు.
నెల్లూరు జిల్లా సంగం మండలం పెరామన వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే పై టిప్పర్ లారీ కారును ఢీకొట్టింది. ఢీకొన్న తర్వాత కొంతదూరం కారును లాకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు స్పాట్ లోనే మృతి చెందారు.
తమిళనాడులో ఘోరం జరిగింది. తమ చెల్లిని ప్రేమించాడని తెలిసి యువతి అన్నలు యువకుడిని దారణంగా నరికి చంపారు. తమ కుమార్తెను ప్రేమించడమే కాకుండా పెళ్లికి సిద్ధమయ్యాడన్న సమాచారంతో ఓ కుటుంబం ఈ ఘాతుకానికి పాల్పడింది. ఆదియమంగళం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బూడిద మాఫియాకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ని పోలీసులు అరెస్టు చేయడంతో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. బూడిద డంపు వద్దకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేసింది. అయితే పోలీసులు 144 సెక్షన్ను విధించారు.
కర్ణాటకలో మరోసారి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. గతంలో నగదు తరలించే వాహనంపై దాడి చేసి భారీగా నగదు ఎత్తుకెళ్లిన దొంగలు ఈసారి ఏకంగా బ్యాంక్పైనే దాడి చేశారు. ఎస్బీఐ బ్యాంక్లోకి చొరబడి.. సిబ్బందిని బెదిరించి రూ.58 కోట్ల విలువైన నగదు, నగలు ఎత్తుకెళ్లిపోయారు.