మాజీ DGPకి కోడలితో అఫైర్.. కొడుకు అనుమానస్పద మృతి కేసులో బిగ్ ట్విస్ట్
పంజాబ్ రాష్ట్ర మాజీ DGP మహమ్మద్ ముస్తాఫా, ఆయన భార్య, మాజీ మంత్రి రజియా సుల్తానాపై వారి కుమారుడు అఖిల్ అఖ్తర్ అనుమానాస్పద మృతి కేసులో హర్యానా పోలీసులు హత్య, నేరపూరిత కుట్ర అభియోగాలపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.