SHOCKING: దేశంలోకి డేంజరస్ వైరస్.. 18 మంది మృతి.. భారీగా కేసులు!
బ్రెయిన్ ఈటింగ్ వైరస్ మరోసారి కేరళను భయపెడుతోంది. తాజాగా తిరువనంతపురంలో 17 ఏళ్ల బాలుడికి పాజిటివ్ వచ్చినట్లు పరీక్షల్లో తేలింది. అక్కులం టూరిస్ట్ విలేజ్ పూల్లో ఆ బాలుడు ఈత కొట్టాడు. దీనివల్ల బ్రెయిన్ ఈటింగ్ వైరస్ వచ్చినట్లు తెలుస్తోంది.