పెద్ద కర్మ రోజునే.. పద్మశ్రీ పురస్కారం..ఎవరీ మిరియాల అప్పారావు?
బుర్రకథ కళాకారుడు మిరియాల అప్పారావుది కోనసీమ జిల్లా రావులపాలెం. ఈయన గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇటీవల మరణించారు. నిన్న అంటే జనవరి 25వ తేదీన ఆయన పెద్ద కర్మ జరుగుతుండగా ఆయనకు పద్మశ్రీ అవార్డు ప్రకటన వెలువడింది.