Polavaram-Banakacharla : పోలవరం-బనకచర్ల పేరిట మేఘా దోపిడీ.. ఏబీ వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు
పోలవరం -బనకచర్ల ప్రాజెక్టు పేరిట మేఘా కంపెనీకి వేల కోట్లు దోచిపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైందని రిటైర్డ్ ఐపీఎస్, ఆలోచనాపరుల వేదిక సభ్యులు ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.