TTD: తిరుమలలో తెలంగాణ వారిపై వివక్ష.. ఇక ఊరుకునేదే లేదు.. రఘునందన్ సంచలన వ్యాఖ్యలు!
తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను పరిగణలోకి తీసుకోకపోవడంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. వేసవి సెలవుల్లో సిఫారసు లేఖలు బరాబర్ ఇస్తామని.. వాటిని పట్టించుకోకపోతే తెలంగాణ ప్రజలంతా వచ్చి తేల్చుకుంటామన్నారు.