AP Crime: తిరుపతిలో విషాదం.. విహారయాత్రలో విద్యార్థి మృతి.. అసలేమైందంటే?
తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీలో విషాదం చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో హైవోల్టేజ్ రైల్వే తీగలు తగిలి విద్యుత్ ఘాతుకానికి విద్యార్థి గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డైరీ టెక్నాలజీ చదువుతున్న జాకేష్ మృతి.