BIG BREAKING: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ
కాంగ్రెస్ ముఖ్యనేత సోనియా గాంధీ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఎందుకు చేరారు అన్నది కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కాంగ్రెస్ ముఖ్యనేత సోనియా గాంధీ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఎందుకు చేరారు అన్నది కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇప్పుడున్న స్టార్ ఆటగాళ్ళు రిటైర్ అయిపోతే తరువాత భారత జట్టులో ఎవరు నిలకడగా ఆడతారనేది ఎప్పుడూ పెద్ద ప్రశ్న. దీనికి సమాధానంగా.. భారత ఆశాకిరణం శుభ్ మన్ గిల్ అని తేలింది. ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి మ్యాచ్ లో అతను ఆడిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఇండియన్ స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏం బాగోలేదు. గత పది, పదిహేను రోజులుగా మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. కానీ ఒక్క స్టాక్ మాత్రం మంచి రిటర్న్స్ ఇస్తోంది. కాసులు పంట పండిస్తోంది.. అదేంటో మీరూ తెలుసుకోవాలనుకుంటున్నారా..
ఫిలిప్పీన్ ను చైనా భయపెట్టింది. ఆదేశ విమానానికి చైనా హెలికాఫ్టర్ అత్యంత సమీపంగా వెళ్ళడంతో ప్రమాదం తప్పదనే అందరూ అనుకున్నారు. విమానం కూలిపోవలసిందే అని డిసైడ్ అయిపోయారు. అయితే అదృష్టవశాత్తు ఏమీ జరగలేదు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. ఔషధాల దిగుమతుల మీద 25 శాతం సుంకాలు విధిస్తామని చెప్పారు. దీంతో భారత్ లో ఫార్మాకు పెద్ద దెబ్బ కొట్టినట్టయింది. దెబ్బకు ఒక్కసారిగా వీటి స్టాక్స్ డౌన్ అయిపోయాయి.
అల్లు అర్జున్ ఖాతాలో మరో ఘనత యాడ్ అయింది. ది హాలీవుడ్ రిపోర్టర్...ఇండియాలో తీసుకువస్తున్న ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా తొలి సంచిక బన్నీ కవర్ ఫోటోతో వస్తోంది. అంతుకాదు ఇందులో అతని ఇంటర్వ్యూ కూడా ఉండబోతోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ మధ్య ప్రస్తుతం వార్ జరుగుతోంది. ఇద్దరు నేతలూ ఒకరి మీద ఒకరు మాటలు విసురుకుంటున్నారు. తాజాగా జెలెన్ స్కీ ఎన్నికలు లేని నియంత అంటూ ట్రంప్ విమర్శించారు.
ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైంది. నిన్న పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు ఓడిపోయింది. ఈరోజు భారత్-బంగ్లాదేశ్ ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తాము ఎంత బలమైన జట్టునైనా ఓడించగలము అంటూ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ హెచ్చరించాడు.
మాజీ సీఎం జగన్ సహా మరో 8 మంది వైసీపీ నేతలపై గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్పినా గుంటూరు మిర్చియార్డులో వైసీపీ నేతలు కార్యక్రమం నిర్వహించారు.