SLBC Tunnel: 8మంది ప్రాణాలు డౌటే..ప్రమాదస్థలానికి అరకిలోమీటర్ దూరంలో రెస్క్యూటీమ్..
ఎక్కడో చిన్న ఆశ...వారు ప్రాణాలతో ఉండి ఉంటారనే ప్రయత్నాలు..కానీ చివరకు నిరాశే మిగిలేలా ఉంది. ఐదు రోజులుగా శ్రీశైలం టన్నెల్ లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది ప్రాణాలపై ఇక ఆశలు లేనట్టేనని అధికారులు చెబుతున్నారు. మట్టి, బురద తప్ప ఇంకేం కనిపించడం లేదు.