DMK: అప్పటికీ పవన్ ఇంకా పుట్టలేదేమో..డీఎంకే
త్రిభాష మీద డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం అవుతున్నాయి. దీనిపై డీఎంకే కౌంటరిచ్చింది. త్రి భాష విధానాన్ని పవన్ తప్పుగా అర్ధం చేసుకున్నారంటూ వ్యాఖ్యలు చేశారు.
త్రిభాష మీద డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం అవుతున్నాయి. దీనిపై డీఎంకే కౌంటరిచ్చింది. త్రి భాష విధానాన్ని పవన్ తప్పుగా అర్ధం చేసుకున్నారంటూ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్ కు బీఎల్ఏ చావు దెబ్బ కొట్టింది. జాఫర్ ఎక్స్ ప్రెస్ ను హైజాక్ చేసి బంధించిన 214 మంది సైనికులను బలూచ్ లిబరేషన్ ఆర్మీ చంపేసింది. వారి జవాన్లను రక్షించేందుకు గడువు ఇచ్చినా పట్టించుకోలేదని..అందుకే చంపేశామని ప్రకటించింది.
కొత్త కెప్టెన్లతో ఐపీఎల్ 2025 కళకళలాడనుంది. మరికొన్ని రోజుల్లో జరగనున్న ఈ క్రికెట్ సమరానికి అన్ని జట్లూ సిద్ధమయ్యాయి. ఐపీఎల్ కు సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్నీ పూర్తయ్యాయి. కొత్త కెప్టెన్లు, కొత్త ఆటగాళ్లతో ఈ సీజన్ మరింత రసవత్తరంగా మారనుంది.
పాలస్తీనా నిరసనకారులకు మద్దతునిచ్చినందుకు ఓ భారతీయ విద్యార్థిని వీసా రద్దు చేసింది అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్. తమ దేశంలో ఉండటానికి, చదవడానికి అనుమతి ఉంది కానీ నిరసనలు చేయడానికి కాదని డీహెచ్ఎస్ ప్రకటించింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో తన బౌలింగ్ తో అందరినీ మెస్మరైజ్ చేశాడు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. మూడు మ్యాచ్ లలో తొమ్మిది వికెట్లు తీసిన వరుణ్ కు 2021 నుంచి ఓ రెండేళ్లు చాలా కష్టంగా గడిచాయిట. బెదిరింపు కాల్స్ వచ్చేవని చెబుతున్నాడు వరుణ్. వివరాలు కింద ఆర్టికల్ లో..
ఏలియన్స్ ఉన్నాయా లేదా అనేది ఎప్పటికీ అంతుచిక్కని ప్రశ్న. ఎవ్వరూ కచ్చితంగా చూసింది లేదు. కానీ యూఎఫ్ వోలు, గ్రహాంతరవాసుల గురించి కథలు మాత్రం కోకొల్లలు. తాజాగా అమెరికా వెటరన్స్ కూడా ఏలియన్స్ ఇక్కడే భూమి మీద ఉన్నరంటూ నమ్మకంగా చెబుతున్నారు.
పొట్టి శ్రీరాములు యూనివర్శిటీ పేరు మారనుంది. ప్రముఖ కవి, ఉద్యమకారుడు, పరిశోధకుడు, తెలంగాణ వైతాళికుడిగా పేరుపొందిన సురవరం ప్రతాప్రెడ్డి పేరును దానికి పెట్టనున్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన బిల్లును ఈరోజు ప్రవేశపెట్టనున్నారు.
అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు భూమి మీదకు వచ్చే టైమ్ దగ్గర పడింది. వాయిదా పడుతూ వచ్చిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి ఎగిసింది. నలుగురు వ్యోమగాములతో వెళ్ళిన క్రూ 10 మిషన్ సునీతా, బుచ్ లను తిరిగి తీసుకురానుంది.
జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థానం ఆంధ్రప్రదేశ్. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ ఆంధ్రా గడ్డ మీద నినాదాలు చేశారు. కొండగట్టు ఆంజనేయుడి దయవల్లే తాను బతికానని గుర్తు చేసుకున్నారు. అలాగే దివంగ గద్దర్ ను కూడా తలుచుకున్నారు.