AP: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా సోమనాథ్, సుచిత్ర ఎల్ల, సతీష్ రెడ్డి..
పలు రంగాల్లో నిష్ణాతులైన నలుగురిని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా నియమించింది. స్పేస్ టెక్నాలజీకి ఇస్రో మాజీ ఛైర్మన్ సోమనాథ్, సతీష్రెడ్డి, సుచిత్ర ఎల్ల, కేపీసీ గాంధీ లను కేబినెట్ హోదాతో సలహాదరులగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.