Cricket: కెప్టెన్ శుభ్ మన్ గిల్ జెర్సీకి రూ.5.41 లక్షలు
ప్రస్తుత భారత కెప్టెన్ శుభ్ మన్ గిల్ జెర్సీ అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయింది. మిగతా అందరి ఆటగాళ్ళకంటే ఎక్కువగా వేలంలో నిలిచింది. గిల్ జెర్సీ రూ.5 లక్షల 41 వేలకు అమ్ముడుపోయింది.
ప్రస్తుత భారత కెప్టెన్ శుభ్ మన్ గిల్ జెర్సీ అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయింది. మిగతా అందరి ఆటగాళ్ళకంటే ఎక్కువగా వేలంలో నిలిచింది. గిల్ జెర్సీ రూ.5 లక్షల 41 వేలకు అమ్ముడుపోయింది.
రష్యాతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చల తర్వాత భారత మీద అదనపు సుంకాలు తీసేస్తారని పాకిస్తాన్ నిపుణుడు ముక్తదర్ ఖాన్ చెబుతున్నారు. ఆగస్టు 15 తర్వాత ఈ నిర్ణయం వస్తుందని ఆయన అన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్..భారత్ తో వ్యవహరిస్తున్నా తీరుపై సొంత దేశం వారే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తన గోతిని తానే తవ్వుకుంటున్నారని... పతనానికి దారి తీస్తున్నారని యూఎస్ ఆర్థికవేత్త, జాన్ హాప్కిన్స్ యునివర్శిటీ ప్రొఫెసర్ స్టీవ్ హాంకే మండిపడ్డారు.
జమ్మూ-కాశ్మీర్ లో ఉగ్రవాదులకు , భారత ఆర్మీకి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు జవాన్లు మృతి చెందగా..పది మంది గాయపడ్డారు. ఇందులో ఒక ఉగ్రవాది కూడా హతమయ్యాడు.
దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు ముంచెత్తాయి. నిన్న రాత్రి నుంచి కుంభవృష్టి కురుస్తోంది. దీంతో చాలా రోడ్లు జలమయ్యాయి. 100కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఇప్పటి వరకూ విదేశాల్లోనే భారతీయులకు మాత్రమే అవమానం జరుగుతోందని తెలుసు. కానీ ఇప్పుడు సొంత దేశంలోనే వస్త్రధారణ కారణంగా అనుమతిని నిరాకరించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాల్లో వైరల్ గా మారింది.
మనం ఎవరి మాటా వినం కానీ పక్క వాళ్ళకు మాత్రం సలహాలు చెబుతాం. దీనికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కూడా అతీతం కాదు. ట్రంప్ ను ఎలా డీల్ చేయాలో భారత ప్రధాని మోదీకి చెబుతానని నెతన్యాహు అనడమే ఇందుకు ఉదాహరణ.
హిమాచల్ ప్రదేశ్ లో దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. పై నుంచి పడిన రాయి ఢీకొట్టిన కారు లోయలో పడింది. దీంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు.
రక్షాబంధన్ అనేది అన్నాచెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ల పండుగ. ఈ పండుగ సందర్భంగా కజిన్స్ తో కలిసి ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే కొన్ని ఉత్తమమైన ప్రదేశాలు ఉన్నాయి. ఓర్చా, కూర్గ్, జిమ్ కార్బెట్, పంచగని, సేతన్ విలేజ్. ఈ ప్రదేశాల్లోని ప్రకృతి అందాలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి.