Indo-China: భారత్, చైనా సంబంధాల్లో పురోగతి.. ప్రధాని మోదీ
భారత్, చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని..స్థిరమైన పురోగతిని సాధిస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ని కలిసిన తర్వాత మోదీ ట్వీట్ చేశారు.
భారత్, చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని..స్థిరమైన పురోగతిని సాధిస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ని కలిసిన తర్వాత మోదీ ట్వీట్ చేశారు.
ఉక్రెయిన్ లో శాంతి పునరుద్ధరణ జరిగితే ఎన్నికలు నిర్వహిస్తామనని ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. ఈ రోజు వైట్ హౌస్, ఓవల్ ఆఫీస్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ తర్వాత ఈ విషయాన్ని ప్రకటించారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ డ్రెస్ ఈసారి కూడా హాట్ టాపిక్ గా నిలిచింది. గతంలో టీ షర్ట్ వేసుకుని వచ్చిన జెలెన్...ఈసారి మంచి సూట్ వేసుకుని రావడమే దీనికి కారణం. మొదటిసారి తనను అవమానించిన వారితోనే అద్బుతం అనిపించుకున్నారు.
అసలు అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు, ఎందుకు , ఎలా ప్రవర్తిస్తారో ఎవరికీ తెలియదు. దానికి ఉదాహరణే పుతిన్, జెలెన్ స్కీలతో భేటీ. పుతిన్ కు రెడ్ కార్పెట్, బీ2 బాంబర్లతో స్వాగతం పలికి హడావుడి చేసిన ట్రంప్ జెలెన్ స్కీ తో సమావేశాన్ని మాత్రం సాదాసీదాగా జరిపించేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆలోచనను తాను సమర్థిస్తున్నానని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. రష్యా, అమెరికాతో త్రైపాక్షిక సమావేశానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రజలు ప్రాణాలు కాడ్డానికి ట్రంప్ ముందు రావడం హర్షణీమని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీల మధ్య సమావేశం ముగిసింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగిసే దిశగా అడుగులు పడుతున్నాయిని ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాధినేతలూ సమావేశం అయ్యేందుకు అమెరికా ఏర్పాట్లు చేస్తుందన్నారు.
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ డీ హైడ్రేషన్ కారణంగా ఆసుత్రిలో చేరారు. శనివారం రాత్రి నుంచి ఆయన తనకుబాలేదని చెబుతూ ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం నవీన్ ఆరోగ్యం బాగానే ఉందని..కోలుకుంటున్నారని చెప్పారు.
ఉపరాష్ట్రపతి అభ్యర్థి NDA ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సి.పి రాధాకృష్ణన్ను ప్రకటించింది. బీజేపీ వ్యూహాత్మకంగానే ఈయనను ఎన్నుకుందని చెబుతున్నారు. ఎవరీ రాధాకృష్ణన్..ఇతని వెనుక ఉన్న చరిత్ర ఏంటి?