UNO layoffs: ట్రంప్ దెబ్బ.. ఐక్యరాజ్యసమితిలో భారీ లేఆఫ్స్!
ట్రంప్ దెబ్బకు ఐక్యరాజ్యసమితి కూడా కుదేలయిపోయింది. ఆ సంస్థకు నిధులు కట్ చేయడంతో యూఎన్ 6,900 మందిని లేఆఫ్స్ చేయనుంది. దీంతో 3.7 బిలియన్ల డాలర్ల బడ్జెట్ ను తగ్గించనుంది.
ట్రంప్ దెబ్బకు ఐక్యరాజ్యసమితి కూడా కుదేలయిపోయింది. ఆ సంస్థకు నిధులు కట్ చేయడంతో యూఎన్ 6,900 మందిని లేఆఫ్స్ చేయనుంది. దీంతో 3.7 బిలియన్ల డాలర్ల బడ్జెట్ ను తగ్గించనుంది.
నిన్న జరిగిన క్వాలిఫయర్ 1 లో పంజాబ్ మీద బెంగళూరు జట్టు ఘన విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ గెలుపు. ఆర్సీబీ కేవలం 10 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చాలా ఈజీగా మ్యాచ్ గెలిచింది.
తొమ్మిదేళ్ల తర్వాత ఆర్సీబీ ఫైనల్ కు చేరుకుంది. ఐపీఎల్ హిస్టరీ ప్రకారం చూస్తే క్వాలిఫయర్స్ లో మ్యాచ్ గెలిచిన వాళ్ళే ఫైనల్స్ లో కప్ గెలుస్తున్నారు. దాన్ని బట్టి చూస్తే ఈ సాలా కప్ నమ్దే అంటున్నారు ఆర్సీబీ ఫ్యాన్.
ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ లో ఉమెన్స్ 100 మీ హర్డిల్స్ లో తెలుగు అమ్మాయా జ్యోతి యర్రాజీకి గోల్డ్ మెడల్ వచ్చింది. 12.96 సెకన్లలో జ్యోతి లక్ష్యాన్ని చేరుకుని గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భద్రతా దళాలు, తెహ్రిక్-ఇ తాలిబన్ మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ఉగ్రవాదులు..పోలీసుల మీదకు హ్యాండ్ గ్రనేడ్లు విసరడంతో పాటూ తమను తాము కాల్చుకున్నారు. ఇందులో ఇద్దరు పోలీసులతో పాటూ తిరుగుబాటు నాయకుడు జర్నోష్ నసీమ్ కూడా మృతి చెందాడు.
జమ్మూకశ్మీర్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు లొంగిపోయారు. ఇర్ఫాన్ బషీర్, ఉజైర్ సలామ్ లొంగిపోయారని షోపియాన్ పోలీసులు ప్రకటించారు. వారి నుంచి రెండు ఏకే 56 రైఫిళ్లు, 4 మ్యాగజైన్లు, 102 రౌండ్స్, 2 హ్యాండ్ గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారు.
ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈరోజు అన్నీ సంలచన నిర్ణయాలే తీసుకుంటోంది. ఇప్పటికే విదేశీయుల వీసాల మీద కఠిన నిబంధనలు అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా చైనా విద్యార్థులను వీసాలను రద్దు చేయాలని ఆలోచిస్తోంది.
లిబరేషన్ డే పేరుతో అమలు చేసిన సుంకాలను యూఎస్ ఫెడరల్ కోర్టు బ్రేక్ వేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచదేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.
ఐపీఎల్ 18లో లీగ్ దశ ముగిసింది. నాలుగు టీమ్ లు క్వాలిఫయర్స్ వరకు వచ్చాయి. ఇప్పుడు ఇక అసలు సమరం మొదలైంది. ఈరోజు క్వాలిఫయర్ 1 మ్యాచ్ జరగనుంది. ఇందులో బెంగళూరు, పంజాబ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఫైనల్స్ కు వెళతారు.