Morocco: మొరాకోలో కూలిన రెండు భవనాలు...19 మంది మృతి
మొరాకోలని ఫెజ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్కడ రెండు భవనాలు కూలి...19 మంది ప్రాణాలు కోల్పోయారు. మొరాకోలో పట్టణ భద్రత, అభివృద్ధి సవాళ్లపై పెరుగుతున్న ఆందోళనల మధ్య సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మొరాకోలని ఫెజ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్కడ రెండు భవనాలు కూలి...19 మంది ప్రాణాలు కోల్పోయారు. మొరాకోలో పట్టణ భద్రత, అభివృద్ధి సవాళ్లపై పెరుగుతున్న ఆందోళనల మధ్య సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మూడో రోజు కూడా భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. గత రెండు రోజుల కంటే కూడా ఈ రోజు మరింత నష్టాల్లోకి జారిపోయింది. సెన్సెక్స్ 600 పాయింట్లకు దిగజారిపోయింది.
ఎన్నో కలలు,డబ్బు కూడబెట్టుకుని కట్టుకున్న ఇళ్ళు కూలిపోతే..అమ్మో తలుచుకుంటేనే భయమేస్తోంది కదా.కానీ ఇప్పుడు ఏపీలో చాలా మంది పరిస్థితి ఇదే. తమ కట్టుకున్న ఇళ్ళు నాణ్యమైనవి కావని తెలిసి వణికిపోతున్నారు. సిమెంట్ లో బూడిద కలిసిందని తెలిసి బెంబేలెత్తిపోతున్నారు.
ఇండిగో సంక్షోభం ప్రస్తుతం కోర్టులో ఉంది. దీనిపై ఈ రోజు విచార జరిగింది. అసలెందుకు ఈ సంక్షోభం తలెత్తిందని హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. దాంతో పాటూ విమాన టికెట్ ధరలు అంతలా పెరగడానికి కారణమేంటని అడిగింది.
పాకిస్తాన్ అధికారులు మాటలు పడడంలో ముందుంటారు. తాజాగా పాక్ ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తీవ్ర విమర్శల పాలౌవుతున్నారు. మీడియా సమావేశంలో మహిళా జర్నలిస్ట్ కు కన్నకొట్టడంపై జనాలు తిట్టిపోస్తున్నారు.
భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు వరుసపెట్టి పెద్ద కంపెనీలన్నీ క్యూలు కడుతున్నాయి. నిన్న మైక్రోసాఫ్ట్ ఈరోజు అమెజాన్. ఈ దిగ్గజ ఈ కామర్స్ సంస్థ 2030 నాటికి భారత్లో 35 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెడతామని ప్రకటన చేసింది.
నోబెల్ పురస్కారాలను అందించే కార్యక్రమం ఈ రోజు నార్వేలో జరుగుతోంది. దీనికి ఈ ఏడాది శాంతి బహుమతి పొందిన మరియా కెరీనా మచాడో గైర్హాజరు అయ్యారు. బయటకు వస్తే నేరస్థురాలిగా ప్రకటిస్తామని వెనెజులా ప్రభుత్వం ప్రకటిస్తామని చెప్పడంతో ఆమె కార్యక్రమానికి రాలేదు.
సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టీ20 మ్యాచ్ లలో టీమ్ ఇండియా మొదటి మ్యాచ్ లో అద్భుత విజయాన్ని సాధించింది. భారత బౌలర్లు ప్రొటీస్ ను వణికించారు. కేవలం 74 పరుగులకే ఆలౌట్ చేసి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు.