అఘోరీపై వర్షిణీ పేరెంట్స్ షాకింగ్ ఆరోపణలు చేశారు. వర్షిణీని తనతో పంపించాలని.. దానికి బదులుగా రూ.3 కోట్లు ఇస్తానని అఘోరీ తమను కోరిందని అన్నారు. బాండ్ పేపర్ మీద సంతకాలు చేయ్యమని కోరగా.. తాము ఒప్పుకోలేదని వర్షిణీ పేరెంట్స్ తెలిపారు.
లేడీ అఘోరీ వ్యవహారం రచ్చకెక్కింది. ఆమెపై వర్షిణీ తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. క్షుద్రపూజలు, వశీకరణ చేసి తమ కూతురు వర్షిణీని అఘోరీ వశపరచుకుందని అన్నారు. అంతేకాకుండా డబ్బు ఆశ చూపి వర్షిణీని తనవైపుకు తిప్పుకుందని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా RTVతో మాట్లాడిన వర్షిణీ పేరెంట్స్.. అఘోరీకి సంబంధించి సంచలన విషయాలు బయటపెట్టారు.
వారం రోజుల పాటు అఘోరీ తమ ఇంట్లో ఉందని.. ఆమె ఏ క్షణం ఎలా ఉంటుందో ఆమెకే అర్థం కాదని వారు తెలిపారు. అఘోరీ కాసేపు నవ్వుద్ది, కాసేపు ఏడ్చుద్ది, మరికాసేపు కొట్టుద్ది అని పేర్కొన్నారు. అంతేకాకుండా తమ ముందే తమ కూతురు వర్షిణీని అఘోరీ ఎన్నోసార్లు కొట్టిందని అన్నారు. అఘోరీ తమ వద్దకు వచ్చి.. ‘‘మీ కూతురికి సాధన నేర్పిస్తాను.. నాతో పాటు పంపించేయండి’’ అని అడిగిందని.. కానీ దానికి మేము అంగీకరించకపోవడంతో తమ ఇంటి నుంచి వెళ్లిపోయిందని వారు తెలిపారు.
అంతేకాకుండా వర్షిణీ పేరెంట్స్ మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. వర్షిణీని పూర్తిగా తనకు ఇచ్చేయమని అఘోరీ డీల్ మాట్లాడిందని.. దాని కోసం కోట్లు ఇస్తానని చెప్పిందని అన్నారు. వర్షిణీని తనతో పూర్తిగా పంపించేస్తే దానికి బదులుగా రూ.3 కోట్లు ఇస్తానని అఘోరీ తెలిపిందని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అందుకోసం ఒక బాండ్ పేపర్ మీద సంతకం చేయాలని అఘోరీ తమను అడిగిందని.. దానికి తాము ఒప్పుకోలేదని వారు తెలిపారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.
telugu-news | latest-telugu-news | aghori sri varshini | sri varshini | today-news-in-telugu | latest telangana news | andhra-pradesh-news | breaking news in telugu
Aghori - Sri Varshini: వర్షిణీని రూ.3 కోట్లకు అమ్మేయండి.. డీల్ మాట్లాడిన అఘోరీ!
అఘోరీపై వర్షిణీ పేరెంట్స్ షాకింగ్ ఆరోపణలు చేశారు. వర్షిణీని తనతో పంపించాలని.. దానికి బదులుగా రూ.3 కోట్లు ఇస్తానని అఘోరీ తమను కోరిందని అన్నారు. బాండ్ పేపర్ మీద సంతకాలు చేయ్యమని కోరగా.. తాము ఒప్పుకోలేదని వర్షిణీ పేరెంట్స్ తెలిపారు.
Varshini Parents Shocking Comments on Lady Aghori Naga Sadhu
లేడీ అఘోరీ వ్యవహారం రచ్చకెక్కింది. ఆమెపై వర్షిణీ తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. క్షుద్రపూజలు, వశీకరణ చేసి తమ కూతురు వర్షిణీని అఘోరీ వశపరచుకుందని అన్నారు. అంతేకాకుండా డబ్బు ఆశ చూపి వర్షిణీని తనవైపుకు తిప్పుకుందని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా RTVతో మాట్లాడిన వర్షిణీ పేరెంట్స్.. అఘోరీకి సంబంధించి సంచలన విషయాలు బయటపెట్టారు.
Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని
రూ.3 కోట్లు ఇస్తా
వారం రోజుల పాటు అఘోరీ తమ ఇంట్లో ఉందని.. ఆమె ఏ క్షణం ఎలా ఉంటుందో ఆమెకే అర్థం కాదని వారు తెలిపారు. అఘోరీ కాసేపు నవ్వుద్ది, కాసేపు ఏడ్చుద్ది, మరికాసేపు కొట్టుద్ది అని పేర్కొన్నారు. అంతేకాకుండా తమ ముందే తమ కూతురు వర్షిణీని అఘోరీ ఎన్నోసార్లు కొట్టిందని అన్నారు. అఘోరీ తమ వద్దకు వచ్చి.. ‘‘మీ కూతురికి సాధన నేర్పిస్తాను.. నాతో పాటు పంపించేయండి’’ అని అడిగిందని.. కానీ దానికి మేము అంగీకరించకపోవడంతో తమ ఇంటి నుంచి వెళ్లిపోయిందని వారు తెలిపారు.
Also Read: అగ్నివీరులకు గుడ్న్యూస్.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు
Also Read : సెన్సెక్స్ భారీగా పతనం.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
Also Read: మణిపూర్లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం
అంతేకాకుండా వర్షిణీ పేరెంట్స్ మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. వర్షిణీని పూర్తిగా తనకు ఇచ్చేయమని అఘోరీ డీల్ మాట్లాడిందని.. దాని కోసం కోట్లు ఇస్తానని చెప్పిందని అన్నారు. వర్షిణీని తనతో పూర్తిగా పంపించేస్తే దానికి బదులుగా రూ.3 కోట్లు ఇస్తానని అఘోరీ తెలిపిందని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అందుకోసం ఒక బాండ్ పేపర్ మీద సంతకం చేయాలని అఘోరీ తమను అడిగిందని.. దానికి తాము ఒప్పుకోలేదని వారు తెలిపారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.
telugu-news | latest-telugu-news | aghori sri varshini | sri varshini | today-news-in-telugu | latest telangana news | andhra-pradesh-news | breaking news in telugu