AP Crime: భర్తను టార్చ్ లైట్తో కొట్టి చంపిన భార్య.. ఏపీలో దారుణం!
పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం కొటలపర్రు శివారు వీరప్ప చెరువు వద్ద ఒక దారుణమైన సంఘటన జరిగింది. తన భర్త వెంకటనారాయణను రెండో భార్య అనంతలక్ష్మి టార్చ్లైట్తో కొట్టి చంపింది. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.