మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడం పై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి స్పందించారు. తమ మొర హైకమాండ్ వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ళు బీఆర్ఎస్ తో కొట్లాడామన్నారు. కార్యకర్తలు లేకుండా తము పనిచేయలేన్నారు. కార్యకర్తల డిమాండ్ మేరకే మంత్రి పదవి అడుగుతున్నామన్నారు. పార్టీని కాపాడింది మేమేనని.. పార్టీ లైన్లోనే ఉంటామని స్పష్టం చేశారు. పార్టీలో కొత్తగా వచ్చినవాళ్ళకు పదవులు ఇస్తే... కార్యకర్తలు బాధపడతారని అన్నారు. తప్పులు చేయకుండా అందరూ పార్టీలో లైన్ లో పనిచేయాలని.. వ్యక్తిగత నిర్ణయం తీసుకోవద్దని కోరారు. పది ఉమ్మడి జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలని హై కమాండ్ ను కోరారు. ఇచ్చిన జిల్లాలకే రెండు, మూడు మంత్రి పదవులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు గతంలో ఆరుగురు మంత్రులు ఉన్నారని గుర్తు చేశారు. ఈ విషయాలను ఐ కమాండ్ కు చెప్పడానికి అవకాశం కల్పించాలని పిసిసి చీఫ్ ను కోరేమన్నారు. కొట్లాడి అధికారం లోకి వచ్చాక పార్టీకి నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక వర్గమే అడ్డుగా వస్తే... పదవి త్యాగానికి కట్టుబడి ఉన్నానని మరోసారి ప్రకటించారు మల్రెడ్డి రంగారెడ్డి.
Also Read : పెళ్లి మండపంలోనే భర్తను చెప్పుతో కొట్టిన భార్య.. సినిమాను మించిన ట్విస్ట్!
Also Read : Watch Video: మహిళను చితకబాదిన బీజేపీ ఎమ్మెల్యే కూతురు.. వీడియో వైరల్
Also Read : OnePlus Pad 3: అదిరిపోయింది మచ్చా.. 12,140mAh బ్యాటరీ, స్మార్ట్ AI ఫీచర్లతో వచ్చేసింది..!
Also Read : Jared Leto: 9 మంది మహిళలపై ఆస్కార్ విన్నర్ లైంగిక దాడి.. మైనర్లను కూడా వదలకుండా!
MLA Mal Reddy Ranga Reddy | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | latest telangana news | TG Cabinet Expansion | telugu breaking news | telangana news today | telangana-news-updates
MLA Mal Reddy Ranga Reddy: పదవి త్యాగానికి సిద్ధం.. మల్ రెడ్డి రంగారెడ్డి సంచలన ప్రకటన!
తనకు మంత్రి పదవి ఇవ్వడానికి సామాజిక వర్గమే అడ్డయితే రాజీనామా చేయడానికి సిద్ధమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేశారు. తమ మొరను అధిష్టానం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ లైన్లోనే పనిచేస్తామని ప్రకటించారు.
BREAKING NEWS
మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడం పై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి స్పందించారు. తమ మొర హైకమాండ్ వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ళు బీఆర్ఎస్ తో కొట్లాడామన్నారు. కార్యకర్తలు లేకుండా తము పనిచేయలేన్నారు. కార్యకర్తల డిమాండ్ మేరకే మంత్రి పదవి అడుగుతున్నామన్నారు. పార్టీని కాపాడింది మేమేనని.. పార్టీ లైన్లోనే ఉంటామని స్పష్టం చేశారు. పార్టీలో కొత్తగా వచ్చినవాళ్ళకు పదవులు ఇస్తే... కార్యకర్తలు బాధపడతారని అన్నారు. తప్పులు చేయకుండా అందరూ పార్టీలో లైన్ లో పనిచేయాలని.. వ్యక్తిగత నిర్ణయం తీసుకోవద్దని కోరారు. పది ఉమ్మడి జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలని హై కమాండ్ ను కోరారు. ఇచ్చిన జిల్లాలకే రెండు, మూడు మంత్రి పదవులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు గతంలో ఆరుగురు మంత్రులు ఉన్నారని గుర్తు చేశారు. ఈ విషయాలను ఐ కమాండ్ కు చెప్పడానికి అవకాశం కల్పించాలని పిసిసి చీఫ్ ను కోరేమన్నారు. కొట్లాడి అధికారం లోకి వచ్చాక పార్టీకి నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక వర్గమే అడ్డుగా వస్తే... పదవి త్యాగానికి కట్టుబడి ఉన్నానని మరోసారి ప్రకటించారు మల్రెడ్డి రంగారెడ్డి.
Also Read : పెళ్లి మండపంలోనే భర్తను చెప్పుతో కొట్టిన భార్య.. సినిమాను మించిన ట్విస్ట్!
Also Read : Watch Video: మహిళను చితకబాదిన బీజేపీ ఎమ్మెల్యే కూతురు.. వీడియో వైరల్
Also Read : OnePlus Pad 3: అదిరిపోయింది మచ్చా.. 12,140mAh బ్యాటరీ, స్మార్ట్ AI ఫీచర్లతో వచ్చేసింది..!
Also Read : Jared Leto: 9 మంది మహిళలపై ఆస్కార్ విన్నర్ లైంగిక దాడి.. మైనర్లను కూడా వదలకుండా!
MLA Mal Reddy Ranga Reddy | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | latest telangana news | TG Cabinet Expansion | telugu breaking news | telangana news today | telangana-news-updates