Bhadrachalam : భద్రాచలంలో భక్తుల రద్దీ.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు
వేసవిసెలవులు ముగుస్తుండటం, ఆదివారం సెలవు దినం కావడంతో దేవాలయాలకు జనం పోటెత్తారు. తెలంగాణలోని ప్రధాన ఆలయాలైన భద్రాచలం, యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ పెరిగింది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.