KTR: పరీక్షల వాయిదాతో రూ.400 కోట్లు.. అందులో రేవంత్ వాటా ఎంత?
పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు వందల కోట్లు లాభం వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గతంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు గ్రూప్-2 ను నాలుగు నెలలు వాయిదా వేశారని.. దీంతో రూ.400 కోట్లు వస్తున్నాయా? అందులో సీఎం వాటా ఎంత? అని ప్రశ్నించారు.