Car Accident: కారు బీభత్సం.. ఫుట్పాత్పై పడుకున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు స్పాట్లో!
ఢిల్లీలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. వసంత విహార్లో జూలై 9న వేగంగా వచ్చిన ఆడి కారు ఫుట్పాత్పై నిద్రిస్తున్న ఐదుగురు కూలీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి సహా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కారు డ్రైవర్ మద్యంమత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు.