Jagan Convoy: జగన్ కాన్వయ్ ఢీకొని వృద్ధుడు మృతి
మాజీ సీఎం జగన్ గుంటూరు పర్యటనలో అపశృతి నెలకొంది. ర్యాలీలో జగన్ కాన్వాయ్లోని ఒక కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందడం కలకలం రేపింది. గుంటూరు జిల్లా లాల్పురం హైవేపై ఈ దుర్ఘటన జరిగింది.
మాజీ సీఎం జగన్ గుంటూరు పర్యటనలో అపశృతి నెలకొంది. ర్యాలీలో జగన్ కాన్వాయ్లోని ఒక కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందడం కలకలం రేపింది. గుంటూరు జిల్లా లాల్పురం హైవేపై ఈ దుర్ఘటన జరిగింది.
భార్యను భర్త హింసించే రోజులు పోయాయి. ఇప్పుడంతా సీన్ రివర్స్ అయింది. ప్రియుడితో కలసి భర్తను చంపిన భార్య అనే టైటిల్సే ఇప్పుడు ఎక్కడ చూసిన కనిపిస్తున్నాయి. భర్తలు జర జాగ్రత్త. తాజాగా ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ఈ రోజు జరిగిన ఒక దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్ షాక్ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
బాసర దర్శనానికి వెళ్లిన ఐదుగురు యువకులు గోదావరిలో గల్లంతు అయ్యారు. నదిలో స్నానానికి వెళ్లగా కొట్టుకుపోయారు. వారంతా హైదరాబాద్ దిల్సుఖ్నగర్ చెందినవారు. గజఈగాళ్ల సాయంతో నలుగురి మృతదేహాలు బయటకు తీశారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం గ్రామంలో శనివారం కురిసిన భారీ వర్షానికి రీసు సూరి ఇంటి మట్టిగోడ కూలిపోయింది. ఆదివారం ఆ గోడ మట్టిని తీస్తుండగా పక్కనున్న మరో ఇంటిగోడ కూలీపోయి ఇద్దరు కూలీలు మృతి చెందారు.
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 274కి చేరింది. మొదట 265 మంది చనిపోయినట్లు నిర్ధారించగా తాజాగా మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. బీజే మెడికల్ కాలేజీకి చెందిన 33 మంది చనిపోయారు. ప్రమాదం జరగగానే 24మంది.. చికిత్స పొందుతూ మరో 9 మంది మరణించారు.
అల్లుడు గుండెపోటుతో మృతి చెందిన సమాచారం విని అత్త షాక్కు గురై మృతి చెందిన డబుల్ విషాద ఘటన మెదక్లో జరిగింది. మెదక్ డిగ్రీ కాలేజీలో రికార్డు అసిస్టెంట్ పనిచేస్తున్న వెంకటరమణ(40) గుండెపోటుతో మరణించాడు. ఈ వార్త విని అత్త ఇందిరా(48) షాక్తో కుప్పకూలిపోయింది.
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో బార్మర్కు చెందిన 20 ఏళ్ల వైద్య విద్యార్థి జైప్రకాష్ మరణించాడు. అతడు హాస్టల్లో భోజనం చేస్తుండగా విమానం పడి మృతి చెందాడు. అతడి మృతదేహం గ్రామానికి చేరుకోగానే అక్కడ శోకసంద్రం అలుముకుంది.
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ ట్రాక్ చేసే ప్రయత్నంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరుగురు ఏపీ వాసులు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో 4నెలల చిన్నారి కూడా ఉంది.