Telangana : పరువు హత్య.. 9 నెలల గర్భిణిని గొడ్డలితో నరికి చంపేసిన మామ
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. దహేగాం మండలంలోని, గెర్రే గ్రామంలో రాణి అనే 9 నెలల గర్భిణిని ఆమె మామ సత్యనారాయణ అతి దారుణంగా హత్య చేశాడు.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. దహేగాం మండలంలోని, గెర్రే గ్రామంలో రాణి అనే 9 నెలల గర్భిణిని ఆమె మామ సత్యనారాయణ అతి దారుణంగా హత్య చేశాడు.
హన్మకొండ జిల్లా పెద్దపెండ్యాలలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య లక్ష్మి, నలుగురు పిల్లల సహకారంతో భర్త అశోక్ను చీరతో ఉరి బిగించి హత్య చేసింది. వివాహేతర సంబంధంపై నిలదీయడమే ఈ హత్యకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు.
కాకినాడ జిల్లా తొండంగి మండలం గోపాలపట్నంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన కేవలం ఐదు నెలలకే ఓ వివాహిత ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామానికి చెందిన శిరీషగా గుర్తించారు.
యూపీలోని ఉన్నావ్ జిల్లాలో దారుణం జరిగింది. గంగాఘాట్ పరిధిలోని లాల్తాఖేడా గ్రామంలో రాజేష్ లోధి తన భార్య సీమ లోధిని సుత్తితో కొట్టి హత్య చేశాడు. మరుసటి రోజు రాజేష్ అడవిలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల రెండవ సంవత్సరం విద్యార్థినిపై ఆమె క్లాస్మేట్ అత్యాచారం చేశాడు. ఆల్కాహాల్ లో మత్తు మందు కలిపి, ఆమె స్పృహ కోల్పోగానే నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. జైసల్మేర్ నుండి జోధ్పూర్ వెళ్తున్న AC స్లీపర్ ప్రైవేట్ బస్సు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. ఈ సంఘటన వార్ మ్యూజియం సమీపంలో జరిగింది.
మాయదారి మద్యం కుటుంబాలను బలితీసుకుంటూనే ఉంది. మద్యం మత్తుకు అలవాటైన కొంతమంది పురుషులు పచ్చని సంసారాలను అప్పులపాలు చేస్తూ నడిరోడ్డున పడేస్తుంటే.. మరికొందరు ఏకంగా తాగేందుకు డబ్బుల కోసం ప్రాణాలు తీస్తున్నారు.
ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బైక్తో ట్రాక్ దాటుతున్న ఓ యువకుడు ట్రాక్ పై జారిపడడంతో..రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందడం అందరిని కలిచివేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది.