Zomato: జొమాటోలో పెద్ద ఎత్తున లేఆఫ్స్...వందల మంది తొలగింపు
జొమాటో తన ఉద్యోగులకు పెద్ద షాక్ ఇచ్చింది. సుమారు 600 మందిని జాబ్స్ నుంచి తొలగించింది. వీరంతా జాయిన్ అయి ఏడాది కాలేదు. ఖర్చులను తగ్గించుకోవడానికే ఉద్యోగాలను తొలగించామని జొమాటో ప్రకటించింది.
జొమాటో తన ఉద్యోగులకు పెద్ద షాక్ ఇచ్చింది. సుమారు 600 మందిని జాబ్స్ నుంచి తొలగించింది. వీరంతా జాయిన్ అయి ఏడాది కాలేదు. ఖర్చులను తగ్గించుకోవడానికే ఉద్యోగాలను తొలగించామని జొమాటో ప్రకటించింది.
జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ నీచంగా ప్రవర్తించాడు. ముంబై హుమా కంజుమార్గ్లో ఆర్డర్ చేసిన ఆహారంలో ఉమ్మివేశాడు. స్థానికులు వీడియో తీసి నెట్టింట షేర్ చేయగా నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో డెలివరీ బాయ్ పై చర్యలు తీసుకుంటామని జోమాటో యాజమాన్యం తెలిపింది.
ఇండియాలో ఉన్న క్విక్ కామర్స్ ల్లో బ్లింకిట్ ఇప్పుడు దూసుకుపోతోంది. మామూలు గ్రోసరీతో యాపిల్ లాంటి ఉత్పత్తులు కూడా డెలివరీ చేస్తోంది. కేవలం పది నిమిషాల్లో అందిస్తామని కంపెనీ చెబుతోంది.
ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో క్విక్ డెలివరీ సేవలను తిరిగి ప్రారంభించింది. కేవలం 15 నిమిషాల్లోనే ఫుడ్ను డెలివరీ చేస్తోంది. ముంబాయి, బెంగళూరు వంటి నగరాల్లో ఈ క్విక్ డెలివరీ సర్వీస్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.
భారతదేశంలో ప్రజలు బిర్యానీ తిని బతికేస్తున్నారు.ప్రతీ ఏడాది బిర్యానీ తినేవారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఒక్క హైదరాబాద్లోనే కాదు అన్ని చోట్లా ఇదే పరిస్థితి. 2024 జొమాటో రిలీజ్ చేసిన ఫుడ్ ట్రెండ్స్లో..ఎక్కువ ఆర్డర్లతో బిర్యానీ మొదటి ప్లేస్లో నిలిచింది.
ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.
స్విగ్గీలో ఇకపై లాయర్లు, థెరపిస్టులు, ఫిట్నెస్ ట్రైనర్లు, జ్యోతిష్యులు, డైటీషియన్ల సేవలను తీసుకురావాలని కంపెనీ ప్రయత్నిస్తోంది. తాజాగా ఫుడ్ రెస్క్యూ అనే కొత్త ఫీచర్ను తీసుకొచ్చిన జొమాటో వాట్సాప్లో ఫుడ్ ఆర్డర్ చేసుకునే అవకాశం తీసుకురావాలని భావిస్తోంది.
ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో ఫుడ్ లవర్స్ కు షాక్ ఇచ్చింది. ఇకనుంచి ప్రతి ఆర్డర్పై రూ.10 చొప్పున వసూలు చేయనుంది. ఈ విషయాన్ని కంపెనీ తమ యాప్ ద్వారా తెలియజేసింది. ఇంతకుముందు ఈ ఫీజు రూ.7 గా ఉండేది. జొమాటో ప్లాట్ ఫామ్ ఫీజు పెంచడం ఇది రెండోసారి.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల పరిస్థితి చాలా దారుణగా ఉంది. వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తంగా తయారయింది. ఈ సిచ్యువేషన్లో పుడ్ ఐటమ్స్ సమయానికి డెలివరీ చేయలేమని చెబుతున్నారు స్విగ్గీ, జొమాటో వర్కర్లు. టైమ్ తీసేయండి అని అడుగుతున్నారు.