Miss World 2025: నేడు పోచంపల్లి, యాదగిరిగుట్టకు అందాల భామలు
హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచ సుందరీమణుల పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పోటీల్లో పాల్గొంటున్న అందగత్తెలు బుధవారం వరంగల్ జిల్లాలో పర్యటించగా నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. దానికి తగినట్లు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టింది.