IND-PAK WAR: వార్ ఎఫెక్ట్.. Deloitte, HCL, టెక్ మహీంద్రాతో పాటు WFH ప్రకటించిన కంపెనీల లిస్ట్ ఇదే!
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో డెలాయిట్, HCL, టెక్ మహీంద్ర, KPMG, EY తదితర కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించాయి. సరిహద్దు ప్రాంతాల్లో పని చేస్తున్న ఉద్యోగులు తమ సొంత ప్రదేశాలకు వెళ్లిపోవాలని సూచించాయి.