Crime News: తండ్రితో కలిసి భర్తను చంపిన భార్య
తండ్రితో కలిసి భార్య తన భర్తను హత్య చేసింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్లో చోటుచేసుకుంది. బార్య జయశ్రీ భర్త వెంకటేష్ చేతులు పట్టుకోగా, ఆమె తండ్రి పండరి అల్లుడి గొంతు నులిమి హతమార్చాడు.