Jharkhand Earthquake: జార్ఖండ్ని వణికించిన భూకంపం.. భయాందోళనలో ప్రజలు
జార్ఖండ్లో ఈ రోజ ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. దాదాపు 5 సెకన్ల పాటు భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
జార్ఖండ్లో ఈ రోజ ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. దాదాపు 5 సెకన్ల పాటు భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
దానా తుపాన్ ఒడిశాలో తీరాన్ని తాకింది. తీర ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది మందిని సురక్షిత కేంద్రాలకు తరలించారు. వారిలో సుమారు 4,500 మంది గర్భిణులు ఉన్నారు. వీరిలో 1,600 మంది ఇప్పటికే ప్రసవించారని అధికారులు తెలిపారు.
తెలంగాణలో రానున్న మూడురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.దాంతో గురువారం మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణలో మరో ఐదురోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిజామాబాద్, జోగులాంబ గద్వాల, కరీంనగర్ తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
రానున్న 2 గంటల్లో హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇప్పటికే సైబరాబాద్లో భారీ వర్షం కురుస్తోందని.. ఆ తర్వాత నగరవ్యాప్తంగా ఇది విస్తరిస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో రాగల ఐదురోజు పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కుమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. ఇవాళ కామారెడ్డి, మెదక్,నిజామాబాద్, వికారాబాద్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఏపీలో కూడా వచ్చే 2 రోజుల పాటు వానలు కురుస్తాయని పేర్కొంది.
తెలంగాణలో జులై 12 వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది.
హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, జూబ్లీహిల్స్, హైటెక్సిటీ, బంజారాహిల్స్, బేగంపేట, అమీర్పేట, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో వాన కుమ్మేస్తోంది. మరో మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.