Water: భోజనానికి ముందు నీళ్లు తాగితే?
భోజనానికి 20 నిమిషాల ముందు లేదా తర్వాత నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. తినక ముందు తిన్న వెంటనే నీరు అధికంగా తాగితే మలబద్ధకం, జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటివి వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భోజనానికి 20 నిమిషాల ముందు లేదా తర్వాత నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. తినక ముందు తిన్న వెంటనే నీరు అధికంగా తాగితే మలబద్ధకం, జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటివి వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అనుమతి లేకుండా అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకుంటే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్ఎండబ్ల్యూఎస్ హెచ్చరించింది. శంషాబాద్ కుమ్మరి బస్తీలో పర్మిషన్ లేకుండా రెండు నల్లాలు, మోటార్లు వాడుతున్న ఏడుగురిపై పోలీసులు పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసు ఫైల్ చేశారు.
హైదరాబాద్లో ఎలాంటి పర్మిషన్లు లేకుండా నల్లా కనెక్షన్లు తీసుకునే వారిపై జలమండలి కొరడా ఝళిపిస్తోంది. తాజాగా శంషాబాద్లోని ఏడుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. వాళ్లు వినియోగిస్తున్న మోటార్లను కూడా స్వాధీనం చేసుకుంది.
గోదావరి జలాలు పెన్నా నదికి తరలించేందుకు ఏపీ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కృష్ణానది మీదుగా ఈ జలాలను కలిపే ప్రక్రియపై అధికారులతో చర్చలు జరిపారు సీఎం చంద్రబాబు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్యశామలం చేయాలని భావిస్తున్నారు.
WHO ప్రకారం తాగే నీటిలో ఉప్పు, కాల్షియం, సోడియం, బోరాన్ వంటి మూలకాలు ఉండాలి. పేరు లేని వాటర్ బాటిళ్లలో నీరు తాగితే కిడ్నీతోపాటు బి12 లోపం, లివర్ సైడ్ ఎఫెక్ట్, క్యాన్సర్ తదితర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్లో అశోక్ నగర్, మదీనాగూడ, మియాపూర్, అమీన్పూర్, ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, కేపీహెచ్బీ కాలనీ, కూకట్పల్లి, మూసాపేట ప్రాంతాల్లో రేపు నీటి సరఫరాకు అంతరాయం కలగనుందని అధికారులు తెలిపారు. మరమ్మత్తుల దృష్ట్యా 24 గంటల పాటు నీరు సరఫరా ఉండదు.
వందలో 99 శాతం బావులు వృత్తాకారంలోనే ఉంటాయి. ఇందుకు ఓ పెద్ద శాస్త్రీయ కారణమే ఉంది. గుండ్రని బావులు చాలా బలమైన పునాదిని కలిగి ఉంటాయి. మూలలు లేని కారణంగా.. ఇది బావి చుట్టూ నీటి పీడనాన్ని సమానంగా ఉంచుతుంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నీటి వినియోగదారులకు మెట్రోవాటర్ గుడ్న్యూస్ చెప్పింది. నల్లా బిల్లుల బకాయిలు ఉన్నవారు ఈ నెల 31వ తేదీలోపు ఎలాంటి వడ్డీ, ఆలస్య రుసుం చెల్లించకుండానే వన్టైం సెటిల్మెంట్ (OTS) చేసుకునేలా అవకాశం ఇచ్చింది.
కొంతమందికి నీరు తక్కువ తాగే అలవాటు ఉంటుంది. దీనివల్ల బరువు పెరుగుతారట. మనం తిన్న ఆహారంలో ఉప్పు ఉంటుంది. నీరు తక్కువ తాగే వారికి ఉప్పు లోపల పేరుకుపోతుంది. ఈ నేపథ్యంలో రోజుకు నాలుగైదు లీటర్లు తాగితే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.