Viral Video: ఓరీడి రీల్స్ పిచ్చి తగలెయ్య.. కొంచెముంటే ప్రాణాలే పోయేవి కదరా! - వీడియో చూశారా?
సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ఓ యువకుడు ప్రాణాలను పణంగా పెట్టాడు. ట్రైన్ వచ్చే సమయంలో రైలు పట్టాలపట్టాలపై పడుకున్నాడు. దాన్ని మరో యువకుడు రికార్డ్ చేశాడు. అది కాస్త వైరల్గా మారడంతో TGSRTC ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు.